150 మంది ఇన్స్ట్రక్టర్స్కి పర్మిట్స్ జారీ
- March 22, 2017
మనామా:150 మందికి పైగా ఇన్స్ట్రక్టర్లకు పర్మిట్స్ జారీ చేయడం జరిగింది గడచిన రెండేళ్ళలో. తద్వారా డ్రైవింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని వేగవంతం చేయగలిగినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ బుగాయిస్ చెప్పారు. బహ్రెయిన్లో ఇన్స్ట్రక్టర్స్ సంఖ్య 2015లో 400 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 554గా ఉంది. కౌన్సిల్ సూచన మేరకు ఇన్స్ట్రక్టర్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది ట్రాఫిక్ విభాగం. ఇన్స్ట్రక్టర్ల సంఖ్య పెంచడం ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు పొందడం వేగవంతమవుతోందని అధికారులు వివరించారు. ముహరాక్లో కొత్త టెక్నికల్ ఇన్స్పెక్షన్ సెంటర్ పనులు జరుగుతున్నాయనీ, అల్యూమినియమ్ బహ్రెయిన్ ఫ్యాక్టరీ వద్ద - సౌత్ గవర్నరేట్ పరిధిలో ట్రక్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు బుగాయిస్.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









