150 మంది ఇన్స్ట్రక్టర్స్కి పర్మిట్స్ జారీ
- March 22, 2017
మనామా:150 మందికి పైగా ఇన్స్ట్రక్టర్లకు పర్మిట్స్ జారీ చేయడం జరిగింది గడచిన రెండేళ్ళలో. తద్వారా డ్రైవింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని వేగవంతం చేయగలిగినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లీగల్ ఎఫైర్స్ హెడ్ కెప్టెన్ ఖాలిద్ బుగాయిస్ చెప్పారు. బహ్రెయిన్లో ఇన్స్ట్రక్టర్స్ సంఖ్య 2015లో 400 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 554గా ఉంది. కౌన్సిల్ సూచన మేరకు ఇన్స్ట్రక్టర్ల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది ట్రాఫిక్ విభాగం. ఇన్స్ట్రక్టర్ల సంఖ్య పెంచడం ద్వారా డ్రైవింగ్ లైసెన్సులు పొందడం వేగవంతమవుతోందని అధికారులు వివరించారు. ముహరాక్లో కొత్త టెక్నికల్ ఇన్స్పెక్షన్ సెంటర్ పనులు జరుగుతున్నాయనీ, అల్యూమినియమ్ బహ్రెయిన్ ఫ్యాక్టరీ వద్ద - సౌత్ గవర్నరేట్ పరిధిలో ట్రక్స్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు బుగాయిస్.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







