జులేఖా హాస్పిటల్లో మదర్స్ డే
- March 22, 2017
దుబాయ్, యూఏఈ: యూఏఈ మదర్స్ డే సందర్భంగా జులేఖా హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు స్టాప్, తమ ఆసుపత్రిలో ఇటీవల జన్మనిచ్చిన తల్లులకు పువ్వులు, కేక్లతో శుభాకాంక్షలు తెలిపారు. మాతృత్వం గొప్ప అనుభూతి అనీ, మదర్స్ డే సందర్భంగా తల్లులను గౌరవించేందుకు, వారిలో ఆనందం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని జులేఖా హాస్పిటల్ కో ఛైర్ పర్సన్ జానుబియా షామ్స్ చెప్పారు. ఈ సందర్భంగా తల్లులందరికీ తమ హాస్పిటల్ తరఫున సెల్యూట్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చాక ప్రతి తల్లిలోనూ ఆనందం కన్పిస్తుందనీ, ఆ ఆనందం కోసం తమ హాస్పిటల్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటోందని ఆమె అన్నారు.

తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









