మాస్ మహారాజా హిట్ రీమేక్ లో
- March 25, 2017
రవితేజ మళ్ళీ జోరు పెంచారు. విక్రంసిరి దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమాలతో బిజీగా వున్నారు. ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లక్ష్మణ్ అనే దర్శకుడితో ఓ సినిమా చేయబోతున్నారని టాక్ .
తమిళంలో లక్ష్మణ్ తెరకెక్కించిన 'బోగన్' సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. అరవింద్ స్వామి - జయం రవి ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. జయం రవి పోషించిన పాత్రకి గాను రవితేజను ఒప్పించాడని తెలిసింది. అరవింద్ స్వామి పాత్ర కోసం మరో హీరోని అన్వేషించే పనిలో వున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు బయటికి రానున్నాయి.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









