ఆధార్ కార్డు తప్పనిసరి మొబైల్ ఫోన్ కనెక్షన్లకు
- March 25, 2017
ఆధారే ఇక అన్నింటికీ ఆధారం అయిపోతుంది. పాన్ కార్డు దాఖలు చేయడానికి, ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్న కేంద్రప్రభుత్వం, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ తప్పనిసరిచేస్తూ ఆదేశాలు జారీచేసింది. మొబైల్ సబ్ స్క్రైబర్లకు(పోస్టుపెయిడ్, ప్రీపెయిడ్) ఇచ్చిన అన్ని లైసెన్సులను ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియతో పునఃధ్రువీకరించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(డీఓటీ) ఆదేశించింది. 2018.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









