చిరు, వెంకీ లు కలిసి బుల్లి తెరపై సందడి
- March 26, 2017టాలీవుడ్ లో సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకే వేదిక మీద కనిపిస్తే.. ఆ ఫ్రేమ్ కు వచ్చే అందం, సందడి వేరు.. కాగా ఈ సీనియర్ హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయాలని పరిశ్రమ కోరుకొంటుంది.. కాగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లు ఒకే వేదికపై కనువిందు చేయనున్నారు.. కాగా వెండి తెరపై కాదు.. బుల్లి తెరపై.. వీరిద్దరూ కలిసి కనువిందు చేయనున్నారు.. మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో చిరంజీవి తో కలిసి వెంకటేష్ పాల్గొననున్నారు. గురు సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 31 న రిలీజ్ కానున్నది.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మా టీవీ వారి మీలో ఎవరు కోటీశ్వరుడు షో లో వెంకీ పాల్గొననున్నారు.. త్వరలో చిరు, వెంకీలు కలిసి బుల్లి తెరపై సందడి చేయనున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..