173వ షోరూం ప్రారంభించిన 'మలబార్'
- March 26, 2017మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ, బహ్రెయిన్లో కొత్తగా తన షోరూంని ప్రారంభించింది. మార్చ్ 23న టెంపుల్ రోడ్లో ఈ షోరూంని ప్రారంభించారు. మలబార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబ్దుల్ సలామ్ కెపితో కలిసి హేషామ్ జాల్ ఖలీఫా జాల్ అల్ బుఫ్లాసెహ్ ఈ షోరూంని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది మలబార్ గ్రూప్కి చెందిన 173వ షోరూం. ప్రారంభోత్సవ ఆఫర్లో భాగంగా, జ్యుయెలరీ కొనుగోలు చేసిన ప్రతి కొనుగోలుదారుడికీ ఖచ్చితమైన బహుమతిని అందజేస్తున్నారు. అలాగే గోల్డ్ ఎక్స్ఛేంజ్పై జీరో డిడక్షన్, 8 గ్రాముల గోల్డ్ కాయిన్స్పై జీరో మేకింగ్ ఛార్జెస్ని ఆఫర్గా ప్రకటించారు నిర్వాహకులు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ
- పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్ పోర్ట్స్
- ఇండియా-కువైట్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ సక్సెస్..!
- ఒమన్-యూఏఈ బంధం బలోపేతం.. అల్ బుసైదీ
- విద్య, ఏవియేషన్,హెల్త్ కేర్ టార్గెట్ గా సైబర్ అటాక్లు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!