తీపికబురు తెలంగాణ విద్యార్థులకు
- March 27, 2017
తెలంగాణ విద్యార్థులకు తీపికబురు. వారి మెస్ ఛార్జీలను పెంచుతున్నట్లు సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.మెస్ ఛార్జీల పెంపుతో 18లక్షలమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. మూడు నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950కి, 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.1100కు,...
తాజా వార్తలు
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?









