తీపికబురు తెలంగాణ విద్యార్థులకు

- March 27, 2017 , by Maagulf
తీపికబురు తెలంగాణ విద్యార్థులకు

తెలంగాణ విద్యార్థులకు తీపికబురు. వారి మెస్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.మెస్‌ ఛార్జీల పెంపుతో 18లక్షలమంది విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. మూడు నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950కి, 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రూ.1100కు,...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com