ఆస్ట్రేలియాపై “భారత్” ఘనవిజయం
- March 28, 2017
ఆస్ట్రేలియా తో జరుగుతున్నా సిరీస్ లో మొదటి మ్యాచ్ లో భారీ ఓటమిని రుచి చూసిన భారత జట్టు రెండో టెస్టులో ఆస్ట్రేలియా పై అనూహ్య విజయం సాధించి ఫాన్స్ ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది. మూడో టెస్టు డ్రా గా ముగిసింది. దాంతో క్రికెట్ అభిమానులు నాలుగో టెస్ట్ పై ఎంతో ఆసక్తి చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 300 పరుగులు చేయగా, భారత్ 332 పరుగులు చేసి ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 137 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అత్యంత సునాయాసంగా ఒకరోజు మిగులుండగానే ఆట ముగించి సిరీస్ సొంతం చేసుకుంది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









