ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం

- March 29, 2017 , by Maagulf
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం

ఎపి సిఎం చంద్రబాబునాయుడు ప్రజలందరికీ హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చడి అన్నారు.. ఉగాది రోజు పచ్చడి రుచిచూశాకే మిగిలిన పనులు ప్రారంభిస్తామన్నారు.. ఈ ఏడాది అంతా మంచే జరగుతుందని పంచాంగ శ్రవణంలో చెప్పారన్నారు..ప్రజలంతా ఆనందంగా ఉండాలని, ఏడాదంతా అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com