పివిఆర్ సినిమాస్ లక్ష్యం రాబోవు ఐదేళ్లలో 1,000 స్ర్కీన్లు
- March 30, 2017
మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పివిఆర్ వచ్చే ఐదేళ్ల కాలంలో రాబడిని రెండింతలు పెంచుకుని 4 వేల కోట్ల రూపాయలకు చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఇదే కాలంలో స్ర్కీన్ల సంఖ్యను 1,000కి పెంచుకోవాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 570 స్ర్కీన్లున్నాయని, వచ్చే నాలుగైదేళ్లలో వీటి సంఖ్యను 1,000కి చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నామని పివిఆర్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నితిన్ సూద్ తెలిపారు.
ఈ స్థాయికి చేరితే కంపెనీ రాబడి రూ.3,500-4,500 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పా రు. 2015-16 సంవత్సరంలో కంపెనీ రాబడి 1,743.98 కోట్ల రూపాయలు గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,100 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని సూద్ తెలిపారు. మూడేళ్ల కాలంలో స్ర్కీన్ల సంఖ్య ను పెం చడం వల్ల తమ థియేటర్లలో సినిమాలు చూసే వీక్షకుల సంఖ్య ప్రస్తుతమున్న 7.5 కోట్ల నుంచి 10 కోట్లకు చేరుకుంటుందని సూద్ పేర్కొ న్నారు.
ప్రస్తుతం 50కి పైగా నగరాల్లో పివిఆర్ థియేటర్లున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







