రజనీకాంత్ అల్లుడు సినిమా సెట్లో
- April 01, 2017
తన అల్లుడు, హీరో ధనుష్ సినిమా సెట్కు అగ్ర కథానాయకుడు రజనీకాంత్ వెళ్లి సందడి చేశారు. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘వీఐపీ-2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ సినిమా సెట్కు వచ్చిన ఫొటోలను సౌందర్య అభిమానులతో పంచుకున్నారు. ‘దీని కన్నా గొప్పదాన్ని పొందలేను. సెట్లో వన్ అండ్ ఓన్లీ సూపర్స్టార్ మా నాన్న. ధనుష్కు చివరిరోజు షూటింగ్’ అని ట్వీట్ చేశారు.
‘రఘువరన్ బీటెక్’కు సీక్వెల్గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్. థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమలాపాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటి కాజోల్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







