ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి
- April 01, 2017
ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి చెందారు. బంగ్లా ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం... రాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ ఇంటెలిజెన్స్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత కోసం సిల్నెత్ ప్రాంతంలో గతవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ప్రత్యేక ఆపరేషన్కు సారథ్యం వహించిన ఆర్మీ ఉన్నతాధికారి అబుల్ కలామ్ ఆజాద్ (41) ఉగ్రదాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. సింగపూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆజాద్ మృతిచెందినట్టు శుక్రవారం బంగ్లాదేశ్ సైన్యం ప్రకటించింది. అజాద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







