ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి
- April 01, 2017
ఐఎస్ కాల్పుల్లో బంగ్లాదేశ్ ఆర్మీ ఉన్నతాధికారి మృతి చెందారు. బంగ్లా ఆర్మీ వెల్లడించిన వివరాల ప్రకారం... రాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ ఇంటెలిజెన్స్ బలగాలు ఉగ్రవాదుల ఏరివేత కోసం సిల్నెత్ ప్రాంతంలో గతవారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ప్రత్యేక ఆపరేషన్కు సారథ్యం వహించిన ఆర్మీ ఉన్నతాధికారి అబుల్ కలామ్ ఆజాద్ (41) ఉగ్రదాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు. సైనిక ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. సింగపూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆజాద్ మృతిచెందినట్టు శుక్రవారం బంగ్లాదేశ్ సైన్యం ప్రకటించింది. అజాద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









