ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్నిప్రమాదం
- April 02, 2017
ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫా ఆవరణలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖలీఫా పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలో ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో మంటలు అదుపుచేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దట్టంగా పొగలు వ్యాపిస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మంటలు వ్యాపించిన భవనం దుబాయ్కి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థ ఎమ్మార్కి చెందిందిగా అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







