శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
- April 02, 2017
శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపిచడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్యాస్ రెగ్యులేటర్ పైపులో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని గుర్తించారు. 350 గ్రాములు ఉన్న బంగారం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తిని ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు







