ఇరాక్ నుంచి స్వదేశానికి తెలంగాణ బాధితులు
- April 02, 2017
రెండేళ్లుగా ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాల్లో నరకయాతన పడుతున్న తెలంగాణవాసులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో 31 మంది తెలంగాణ బాధితులు ఇరాక్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ సాయంత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్లో వీరంతా హైదరాబాద్కు చేరుకుంటారు. గల్ఫ్ బాధితులను స్వదేశం రప్పించేందుకు మూడు నెలలపాటు కృషి చేసిన కేటీఆర్కు ఈ సందర్భంగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







