ఇరాక్ నుంచి స్వదేశానికి తెలంగాణ బాధితులు

- April 02, 2017 , by Maagulf
ఇరాక్ నుంచి స్వదేశానికి తెలంగాణ బాధితులు

రెండేళ్లుగా ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌ దేశాల్లో నరకయాతన పడుతున్న తెలంగాణవాసులకు ఎట్టకేలకు విముక్తి కలిగింది. తెలంగాణ ప్రభుత్వం చొరవతో 31 మంది తెలంగాణ బాధితులు ఇరాక్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ సాయంత్రం తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో వీరంతా హైదరాబాద్‌కు చేరుకుంటారు. గల్ఫ్ బాధితులను స్వదేశం రప్పించేందుకు మూడు నెలలపాటు కృషి చేసిన  కేటీఆర్‌కు ఈ సందర్భంగా బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com