ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- February 02, 2026
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో దిబ్బా విలాయత్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మంది ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని తెలిపారు.
అలాగే, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేసింది. అతడు పోలీసుల పేరిట దారి దోపిడీలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. నిందితుడు రహదారిపై బాధితులను ఆపి, తాను పోలీసు అధికారిని అని అబద్ధం చెప్పి వారి వ్యక్తిగత పత్రాలను అడిగి, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకుంటున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







