ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- February 02, 2026
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో దిబ్బా విలాయత్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మంది ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని తెలిపారు.
అలాగే, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేసింది. అతడు పోలీసుల పేరిట దారి దోపిడీలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. నిందితుడు రహదారిపై బాధితులను ఆపి, తాను పోలీసు అధికారిని అని అబద్ధం చెప్పి వారి వ్యక్తిగత పత్రాలను అడిగి, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకుంటున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ నిర్ధారించింది.
తాజా వార్తలు
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్
- పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం !!
- చివరి నిమిషంలో విజయ్ ప్రమాణ స్వీకారం రద్దు!
- RB చౌదరికి నివాళ్లు అర్పించిన TVK విజయ్









