ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- February 02, 2026
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో దిబ్బా విలాయత్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మంది ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని తెలిపారు.
అలాగే, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేసింది. అతడు పోలీసుల పేరిట దారి దోపిడీలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. నిందితుడు రహదారిపై బాధితులను ఆపి, తాను పోలీసు అధికారిని అని అబద్ధం చెప్పి వారి వ్యక్తిగత పత్రాలను అడిగి, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకుంటున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









