ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- February 02, 2026
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లో దిబ్బా విలాయత్ మీదుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న తొమ్మిది మంది ఆసియా దేశస్థులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం వారిపై చట్టపరమైన ప్రక్రియలు నడుస్తున్నాయని తెలిపారు.
అలాగే, ఉత్తర అల్ బతినా గవర్నరేట్ పోలీస్ కమాండ్.. ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేసింది. అతడు పోలీసుల పేరిట దారి దోపిడీలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. నిందితుడు రహదారిపై బాధితులను ఆపి, తాను పోలీసు అధికారిని అని అబద్ధం చెప్పి వారి వ్యక్తిగత పత్రాలను అడిగి, ఆ తర్వాత వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చట్టపరమైన ప్రక్రియలు తీసుకుంటున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ నిర్ధారించింది.
తాజా వార్తలు
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న
- అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..
- వెబ్ సమ్మిట్: టెక్ స్టార్టప్లకు $2 బిలియన్ల ప్రోత్సాహం..!!
- సౌదీలో 127 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- యూఏఈలో గోల్డ్, సిల్వర్ అమ్ముతున్న నివాసితులు..!!
- వాణిజ్య శాఖ పరిధిలోకి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు..!!
- ముసందమ్లో తొమ్మిది మంది ఆసియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్ ఫిబ్రవరి ఇంధన ధరలు ఇవే..!!
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్







