దహీ బేంగన్
- April 07, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 200 గ్రా., పెరుగు - పావు కిలో, శనగపిండి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను, ఎండు మిర్చి - 2, కారం - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: వంకాయల్ని పొడుగ్గా తరగాలి. శనగపిండిలో చిటికెడు ఉప్పు, కారం వేసి బజ్జీల పిండిలా కలపాలి. ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. తర్వాత పెరుగు, ఉప్పు కలిపిన పాత్రలో ముక్కల్ని వేయాలి. ఇప్పుడు తాలింపును ముక్కల పెరుగులో కలపాలి. ఈ కర్రీ రోటీతో బాగుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







