ఓమనీ సముద్ర జలాల్లో నివసిస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు అరెస్ట్
- April 09, 2017
మస్కట్ : ' అడవిలో ఆకులు కరువైనట్లుగా ' .మస్కట్ లో నివశించడానికే ఇల్లే దొరకదన్నట్లుగా ఓ ఇద్దరు ఆసియా దేశస్థులు ఏకంగా ఒమాని సముద్ర జలాలలో ఓ పడవలో కాలం గడుపుతున్నారు. అసలే తీవ్రవాద చర్యలతో స్మగ్లింగ్ చర్యలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండే ఒమాని కోస్ట్ గార్డ్స్ కు ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ఈ ఆసక్తికర సమాచారాన్ని రాయల్ ఒమన్ పోలీసుల అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. "ముస్సన్దమ్ శనివారం సాయంత్రం ఓ ఇద్దరు ఆసియన్లు మరియు వారి పడవతో సహా పట్టుబడినట్లు ," రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.ఇదే సమయంలో మరొక ట్వీట్ లో, రాయల్ ఒమన్ పోలీసుల మరో పోస్ట్ చేసింది. ఈ దఫా ఒమన్ లోనికి మద్యం అక్రమంగా తరలించే ప్రయత్నంలో మరొక పడవ మరో ముగ్గురుతో ఆసియా దేశస్థులు పట్టుబడ్డారని ఈ పడవను రవాణాదారులు డిబ్బా ప్రాంతంలో పట్టుకొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









