ఓమనీ సముద్ర జలాల్లో నివసిస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు అరెస్ట్
- April 09, 2017
మస్కట్ : ' అడవిలో ఆకులు కరువైనట్లుగా ' .మస్కట్ లో నివశించడానికే ఇల్లే దొరకదన్నట్లుగా ఓ ఇద్దరు ఆసియా దేశస్థులు ఏకంగా ఒమాని సముద్ర జలాలలో ఓ పడవలో కాలం గడుపుతున్నారు. అసలే తీవ్రవాద చర్యలతో స్మగ్లింగ్ చర్యలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండే ఒమాని కోస్ట్ గార్డ్స్ కు ఈ ఇద్దరు పట్టుబడ్డారు. ఈ ఆసక్తికర సమాచారాన్ని రాయల్ ఒమన్ పోలీసుల అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. "ముస్సన్దమ్ శనివారం సాయంత్రం ఓ ఇద్దరు ఆసియన్లు మరియు వారి పడవతో సహా పట్టుబడినట్లు ," రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.ఇదే సమయంలో మరొక ట్వీట్ లో, రాయల్ ఒమన్ పోలీసుల మరో పోస్ట్ చేసింది. ఈ దఫా ఒమన్ లోనికి మద్యం అక్రమంగా తరలించే ప్రయత్నంలో మరొక పడవ మరో ముగ్గురుతో ఆసియా దేశస్థులు పట్టుబడ్డారని ఈ పడవను రవాణాదారులు డిబ్బా ప్రాంతంలో పట్టుకొన్నట్లు రాయల్ ఒమన్ పోలీసుల ట్వీట్ లో వివరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







