జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు దిల్ రాజును సత్కరించిన సాయిధరమ్ తేజ్
- April 10, 2017
జాతీయ అవార్డుల్లో 'శతమానం భవతి' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత దిల్ రాజును 'జవాన్' సినిమా సెట్పై కథానాయకుడు సాయిధరమ్ తేజ్ సత్కరించారు. రాజు, తేజు కాంబినేషన్లో మూడు చిత్రాలు - 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వచ్చాయి.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









