జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు దిల్ రాజును సత్కరించిన సాయిధరమ్ తేజ్
- April 10, 2017
జాతీయ అవార్డుల్లో 'శతమానం భవతి' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత దిల్ రాజును 'జవాన్' సినిమా సెట్పై కథానాయకుడు సాయిధరమ్ తేజ్ సత్కరించారు. రాజు, తేజు కాంబినేషన్లో మూడు చిత్రాలు - 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్', 'సుప్రీమ్' వచ్చాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









