జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు దిల్ రాజును సత్కరించిన సాయిధరమ్ తేజ్

- April 10, 2017 , by Maagulf
జాతీయ అవార్డు గెలుచుకున్నందుకు దిల్ రాజును సత్కరించిన సాయిధరమ్ తేజ్

జాతీయ అవార్డుల్లో 'శతమానం భవతి' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్మాత దిల్‌ రాజును 'జవాన్' సినిమా సెట్‌పై కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌ సత్కరించారు. రాజు, తేజు కాంబినేషన్‌లో మూడు చిత్రాలు - 'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వచ్చాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com