దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 11, 2017
మనామా:జనరల్ డైరెక్టర్ ఆఫ్ క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్, ముగ్గురు బహ్రెయినీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురిలో ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీలో జీతాల నుంచి 21,000 బహ్రెయినీ దినార్స్ని దొంగిలించారు. ఇందుకోసం మాజీ ఉద్యోగి సహకారం తీసుకున్నాడు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!









