దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- April 11, 2017
మనామా:జనరల్ డైరెక్టర్ ఆఫ్ క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్, ముగ్గురు బహ్రెయినీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే దొంగల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురిలో ఓ వ్యక్తి తాను పనిచేస్తున్న కంపెనీలో జీతాల నుంచి 21,000 బహ్రెయినీ దినార్స్ని దొంగిలించారు. ఇందుకోసం మాజీ ఉద్యోగి సహకారం తీసుకున్నాడు. ఈ కేసులో మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







