లాల్మాస్
- April 11, 2017
కావలసిన పదార్థాలు : మటన్-అర కేజి, వంటనూనె-ఒక కప్పు, వెల్లుల్లి ముక్కలు-ఒక టీస్పూన్, జీలకర్ర-ఒకటిన్నర టీస్పూన్, దంచిన పచ్చ యాలకులు-ఐదు, దంచిన నల్ల యాలకులు-ఐదు, ఎండు మిర్చి-ఐదు, ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పు, కారం-రెండు టీస్పూన్లు, ధనియాల పొడి-రెండు టీస్పూన్లు, చిలికిన పెరుగు-ఒక కప్పు, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : స్టవ్పై బాణలి ఉంచి అందులో నూనె వేసి అది వేడెక్కాక వెల్లుల్లి ముక్కలు, జీలకర్ర, యాలకుల పొడి, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి. తరువాత ఇందులో మటన్, చిలికిన పెరుగు, కారం, ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలిపి కాసేపు వేయించాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 45 నిమిషాలపాటు ఉడికించాలి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









