వర్కర్స్కి మాత్రమే అండ, బాస్లకి కాదు
- October 01, 2015
ఒప్పందాల ప్రకారం కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండా, వారిని చిన్న చిన్న లూప్హోల్స్ని అడ్డం పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న సంస్థలను ఉపేక్షించబోమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు నసర్ అల్ సది చెప్పారు. కంపెనీలపై వలస కార్మికులు ఫిర్యాదులు చేస్తే, వారి ఫిర్యాదుల్లో నిజాయితీని బట్టి చర్యలుంటాయని అన్నారు. అమ్నెస్టీ ద్వారా 21 వేల మంది వలస కార్మికులు సొంత దేశాలకు తరలి వెళ్ళారన్నారు. అక్టోబర్ 31 వరకూ అమ్నెస్టీ వలస కార్మికులకు అందుబాటులో ఉండనుంది. ఉద్యోగ కల్పనా రంగంలోని ఇబ్బందుల్ని గుర్తించామనీ, వాటిని సరిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చేస్తామన్నారు నసర్ అల్ నది. అమ్మెస్టీ సహాయంతో 14 వేల మందికి పైగా బంగ్లాదేశీయులు స్వదేశానికి వెళ్ళినట్లు బంగ్లాదేశ్ ఎంబసీ చెప్పింది. పాకిస్తాన్కు 4 వేల మంది వెళ్ళగా, సుమారు 3 వేల మంది అమ్నెస్టీకి దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









