రాజధానిలో 200 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నారు
- April 13, 2017
మనామా: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో సుమారు 200 మంది అక్రమ కార్మికులు రాజధాని అరెస్టు చేసినట్లు వీరిలో అత్యధిక మంది కార్మికులు మనామా వీధుల్లో తిరుగుతూ చట్టవిరుద్ధమైన వీధి వ్యాపార విక్రేతలుగా జీవిస్తున్నారని కాపిటల్ గవర్నరేట్ ఇంజనీరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ జమీల్ అల్ రోవై'ఈ బుధవారం ప్రకటించారు.అధికారిక గవర్నరేట్లో2017 మొదటి త్రైమాసికంలో రాజధాని లోని వివిధ ప్రాంతాలలో పది ఫీల్డ్ విజిట్ నిర్వహించి ధ్రువీకరించారు.ఈ సందర్శనల ఫలితంగా, 192 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నట్లు పేర్కొంటూ, 460 వీధి విక్రేత కేంద్రాలను మూసివేసినట్లు అల్ రావై'ఈ తెలిపారు.జనరల్ సెక్రటేరియట్, కాపిటల్ గవర్నరేట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు జాతీయత, పాస్పోర్ట్ లు మరియు రెసిడెన్స్ వ్యవహారాల సమన్వయంతో రాజధానిలో నిర్వహించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







