రాజధానిలో 200 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నారు
- April 13, 2017
మనామా: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో సుమారు 200 మంది అక్రమ కార్మికులు రాజధాని అరెస్టు చేసినట్లు వీరిలో అత్యధిక మంది కార్మికులు మనామా వీధుల్లో తిరుగుతూ చట్టవిరుద్ధమైన వీధి వ్యాపార విక్రేతలుగా జీవిస్తున్నారని కాపిటల్ గవర్నరేట్ ఇంజనీరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ జమీల్ అల్ రోవై'ఈ బుధవారం ప్రకటించారు.అధికారిక గవర్నరేట్లో2017 మొదటి త్రైమాసికంలో రాజధాని లోని వివిధ ప్రాంతాలలో పది ఫీల్డ్ విజిట్ నిర్వహించి ధ్రువీకరించారు.ఈ సందర్శనల ఫలితంగా, 192 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నట్లు పేర్కొంటూ, 460 వీధి విక్రేత కేంద్రాలను మూసివేసినట్లు అల్ రావై'ఈ తెలిపారు.జనరల్ సెక్రటేరియట్, కాపిటల్ గవర్నరేట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు జాతీయత, పాస్పోర్ట్ లు మరియు రెసిడెన్స్ వ్యవహారాల సమన్వయంతో రాజధానిలో నిర్వహించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







