రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం
- April 13, 2017
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సద్గురు,శిల్పి ఎక్కా యాదగిరి, చింతకింది మల్లేశం, త్రిపురనేని చౌదరికి రాష్ట్రపతి ప్రణబ్ పద్మ అవార్డులను అందచేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







