ఎక్స్ఛేంజ్ హౌస్లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్
- April 14, 2017
ఎక్స్ఛేంజ్ హౌస్ దొంగతనం కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిఫ్ఫాలో ఈ దొంగతనం జరిగింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ముబారక్ అబ్దుల్లా అల్ మెర్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 28 ఏళ్ళ వయసు గల వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కల్నల్ చెప్పారు. ఈ అరెస్ట్ సందర్బంగా నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈస్ట్ రిఫ్ఫా లోని బహ్రెయిన్ ఫైనాన్సింగ్ కంపెనీ దోపిడీకి గురయ్యింది. ఆయుధాలతో ఓ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీ అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









