ఎక్స్ఛేంజ్ హౌస్లో దోపిడీ: అనుమానితుడి అరెస్ట్
- April 14, 2017
ఎక్స్ఛేంజ్ హౌస్ దొంగతనం కేసులో అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిఫ్ఫాలో ఈ దొంగతనం జరిగింది. సదరన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ ముబారక్ అబ్దుల్లా అల్ మెర్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. 28 ఏళ్ళ వయసు గల వ్యక్తిని అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని కల్నల్ చెప్పారు. ఈ అరెస్ట్ సందర్బంగా నగదుని సైతం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యల కోసం నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు. ఈస్ట్ రిఫ్ఫా లోని బహ్రెయిన్ ఫైనాన్సింగ్ కంపెనీ దోపిడీకి గురయ్యింది. ఆయుధాలతో ఓ వ్యక్తి ఈ దోపిడీకి పాల్పడ్డాడు. దోపిడీ అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







