తెలంగాణాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జేశోదా బెన్
- April 14, 2017
ప్రధాని నరేంద్ర మోదీ భార్య జేశోదా బెన్ తెలంగాణాలో పర్యటించారు. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వచ్చింది ప్రధాని భార్య అని తెలియగానే ఆమెను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









