నేడు ప్రారంభం అరకు అద్దాల రైలు
- April 15, 2017అరకు పర్యాటకుల కోసం విశాఖ నుంచి నడపనున్న అద్దాల రైలు ఆదివారం నుంచి పట్టాలెక్కనుంది. రైలు ప్రారంభోత్సవాన్ని రైల్వే మంత్రి సురేష్ప్రభు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను డీఆర్ఎం చంద్రలేఖ ముఖర్జీ పరిశీలించారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత