వినోదాన్ని పంచే సునీల్ 'ఉంగరాల రాంబాబు'
- April 16, 2017
హాస్యనటుడిగా కెరీర్ను ప్రారంభించి కథానాయకుడిగా తనదైన ముద్రవేశారు సునీల్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్పై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. సునీల్ నటించిన ‘అందాల రాముడు’ తరహాలో ఇది కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని అన్నారు. ఈ వేసవిలో ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!
- కువైట్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో నగదు చెల్లింపులపై కొత్త నిబంధనలు..!!
- సౌదీలో విజిట్ వీసా గడువు దాటితే 50 వేల రియాల్స్ ఫైన్, జైలుశిక్ష..!!
- యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- రాయల్ హ్యూమానిటేరియన్ ఫౌండేషన్ కు 25 ఏళ్లు..!!
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..







