జులేఖా హాస్పిటల్ మరో బ్లడ్ డొనేషన్ క్యాంప్
- April 17, 2017
దుబాయ్: జులేఖా హాస్పిటల్, విజయవంతంగా మరో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని పూర్తి చేసింది. ఆదివారం నిర్వహఙంచిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మొత్తం 40 మంది వలంటీర్లు, 18 లీటర్ల రక్తాన్ని మొబైల్ డొనేషన్ క్యాంప్ ద్వారా అందించారు. దుబాయ్ ప్రభుత్వం, దుబాయ్ హెల్త్ అథారిటీతో సంయుక్తంగా జులేఖా హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ క్యాంప్ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో ముఖ్యమనీ, రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాల్లో గాయపడినవారి ప్రాణాల్ని నిలబెట్టవచ్చునని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







