మరో సినిమా తో దూసకువస్తున సందీప్
- October 02, 2015
సందీప్ కిషన్ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప' షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజసింహ తాడినాడ దర్శకత్వం వహిస్తుండగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







