21న విడుదలకానున్న 'పిశాచి-2'
- April 20, 2017
కన్నడంలో విడుదలైన హారర్ చిత్రాన్ని తెలుగులో 'పిశాచి 2' పేరుతో డబ్ చేసి, ఈ నెల 21న విడుదల చేస్తున్నారు సమర్పకులు సాయి కట్. ఓ పిశాచి కారణంగా గ్రామీణులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, దుర్గామాత దీవెనలతో ఎలా బయటపడ్డారు అనేదే ఈ చిత్ర కథాంశమని నిర్మాతలు ఎన్. శ్రీనివాసరెడ్డి, టి. మురళీకృష్ణ తెలిపారు. కన్నడంలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా చక్కని విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని హీరోయిన్ శిప్రాగౌర్ వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









