భారీగా తగ్గినా పసిడి ధర
- April 24, 2017
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. సోమవారం నాటి ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం ఇందుకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా రూ.100 తగ్గింది. కిలో వెండి రూ.41,600 కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి 2 తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధర 1.5శాతం తగ్గడం విశేషం. ఔన్సు బంగారం రూ.1,265.51 డాలర్లు పలుకుతోంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









