భారీగా తగ్గినా పసిడి ధర
- April 24, 2017
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తగ్గింది. సోమవారం నాటి ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,650కు చేరింది. అంతర్జాతీయంగా బలహీన పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం ఇందుకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోవైపు వెండి ధర కూడా రూ.100 తగ్గింది. కిలో వెండి రూ.41,600 కు చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి 2 తర్వాత అంతర్జాతీయంగా పసిడి ధర 1.5శాతం తగ్గడం విశేషం. ఔన్సు బంగారం రూ.1,265.51 డాలర్లు పలుకుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత
- భారతీయ ప్రయాణికులకు ఎమిరేట్స్ గుడ్ న్యూస్..
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!







