రోడ్డు ప్రమాదాల్లో 29 శాతం క్షీణత
- April 24, 2017
జరిగాయి. 2016లో ఇదే క్వార్టర్లో 1,257 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్సిఎస్ఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరిలో 318, ఫిబ్రవరిలో 287, మార్చిలో 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 691 (తగ్గుదల 16.3 శాతం) కాగా, మరణాల సంఖ్య 150 (తగ్గుదల 6.3 శాతం) నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ఒమనీయుల సంఖ్య 19.2 శాతం తగ్గి, 516గా నమోదైంది. ఇందులో 144 మంది మహిళలు. చనిపోయినవారి సంఖ్య 108 కాగా, అందులో 24 మంది మహిళలు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వలసదారుల సంఖ్య 175 కాగా, మరణించిన వలసదారులు 42 మంది. ఇవి కూడా గత ఏడాదితో పోల్చితే తగ్గుముఖం పట్టాయి. మార్చిలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







