గడవు తీరిన మందుల పట్టివేత
- April 25, 2017
మస్కట్: 91,551 గడవు తీరిన మెడికల్ సప్లైస్ మరియు ఎక్విప్మెంట్ని తనిఖీల్లో పట్టుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వెల్లడించింది. సీబ్ పరిధిలోని ఓ కంపెనీ పరిసరాల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. పిఎసిపి వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కంపెనీ, హాస్పిటల్స్ మరియు హెల్త్ కేర్ సెంటర్లకు మందులు, అవసరమైన పరికరాల్ని సరఫరా చేస్తుంటుంది. అయితే, గడువు తీరిన మందుల్ని, అలాగే నాణ్యత లేని పరికరాల్ని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు ఆర్ఓపి సంయుక్తంగా ఈ తనిఖీలను నిర్వహించాయి. ఎక్సపైరీ డేట్స్ని టాంపరింగ్ చేస్తున్న ఆసియాకి చెందిన కార్మికుల్ని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవల్లో మార్పులు..
- ఉక్రెయిన్ ప్రధానిగా కోరెట్స్కీ...
- భారత్ పై రెండో వన్డేలో విజయం..
- ఇరాన్పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు అమెరికా షాక్!
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు..
- విశాఖలో మళ్లీ కరోనా కలకలం..
- దుబాయ్ పై తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు..







