పారిస్‌లో యూదులపై దాడి కేసు...

- April 27, 2017 , by Maagulf
పారిస్‌లో యూదులపై దాడి కేసు...

10 మంది అనుమానితుల అరెస్ట్‌ 

పారిస్‌లో యూదులపై జరిగిన దాడి కేసులో మరో 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. పట్టుబడిన నిందితులంతా ఐఎస్‌కు మారణాయుధాలు, బాంబులు సరఫరా చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. కాగా, 2015,జనవరిలో పారిస్‌లో ఐఎస్‌ జరిపిన దాడిలో నలుగురు యూదులు మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com