డైరెక్టర్ శంకర్ 2.0 ఫిల్మ్ క్రేజీ పార్టీకి సూపర్ స్టార్స్
- April 29, 2017
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0 ఫిల్మ్ రాపిడ్ స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25, 2018న ఈ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనీట్ ప్రకటించారు. దీపావళికి వస్తుందనుకున్న ఈ పోస్టుపోను అయ్యే సరికి ఫ్యాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. లైకా ప్రొడక్షన్ హెడ్ రాజు మహలింగం తాజాగా ఈ చిత్రంకి సంబంధించిన ఔట్ పుట్ చూసి చాలా హ్యపీగా ఉన్నాడట. ఈ ఆనందంలో చెన్నైలో ఓ సర్ప్రైజ్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి అక్షయ్ కుమార్, విక్రమ్, ప్రభుదేవ, ఇళయదళపతి విజయ్, శంకర్ లు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పార్టీకి గైర్హాజరు అయినట్టు తెలుస్తుండగా అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







