అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి
- April 29, 2017
ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆత్మకూరుకు చెందిన శ్రీరాములు ఈనెల 30న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం శ్రీరాములుకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీరాములు కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









