అవయవాలు దానం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి
- April 29, 2017
ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరి ఆత్మకూరుకు చెందిన శ్రీరాములు ఈనెల 30న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాలతో ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం శ్రీరాములుకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. శ్రీరాములు కొడుకు ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కోరిక మేరకు అవయవదానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







