ఎల్లో-బాక్స్ ఉల్లంఘించినవారికి 20-50 బి డి జరిమానా విధించారు
- April 29, 2017
సోమవారం నుంచి ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేయబడిన స్మార్ట్ కెమెరాలు పసుపు-బాక్స్ ఉల్లంఘనలకు పాల్పడినవారిని గుర్తించాయిని గురువారం ప్రకటించబడింది. ట్రాఫిక్ యొక్క జనరల్ డైరెక్టరేట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంటూ ఆయా ఉల్లంఘనలకు పాల్పడినవారిపై 20-50 బి డి జరిమానా విధించబడతుందని ధ్రువీకరించారు."ట్రాఫిక్ ఉల్లంఘనలను స్మార్ట్ కెమెరాల ద్వారా పర్యవేక్షించబడతాయి. ఇతర అధునాతన సాంకేతికతలను జంక్షన్లలో ఉపయోగించబడనున్నాయి. ట్రాఫిక్ ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఉల్లంఘనలకి పాల్పడిన ట్రాఫిక్ ను ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుందని డైరెక్టరేట్ పేర్కొంది.మార్గం స్పష్టంగా లేనట్లయితే పసుపు బాక్సుల వరుసలను దాటరాదు, ఆర్టికల్ 51 లో 2014 నాటికి ట్రాఫిక్ చట్టం 23 లో పేర్కొనబడింది. పసుపు-బాక్స్ ఉల్లంఘనకు జరిమానా 20 నుండి 50 బి డి ల మధ్య ఉంటుందని వివరించారు. ప్రజలకి పసుపు పెట్టెలను పరిచయం చేయడానికి తొలుత ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అవగాహన ప్రచారాలను నిర్వహించింది, ఇది గల్ఫ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీకి క్రియాశీల సమాజ భాగస్వామ్య విధానం యొక్క భాగంగా ప్రచారం కోసం దాని ప్రత్యేక పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతూ, "డైరెక్టరేట్ ఆ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









