దుబాయ్ రహదారి మూసివేత, మళ్లింపులను ప్రకటించిన ఆర్ టి ఏ
- April 29, 2017
2020 ప్రాజెక్ట్ కోసం అవసరమైన ట్రాఫిక్ మళ్లింపు కోసం ఆర్ టి ఏ ఒక ప్రణాళికను రూపొందించింది వాహనదారులు మరియు రహదారి వినియోగదారులు ప్రత్యమ్నాయ ట్రాఫిక్ మళ్లింపులపై శ్రద్ధ వహించాలని ఇంజినీర్ మైతో బిన్ అడాయ్ పిలుపునిచ్చారు రహదారి మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ రూట్ 2020 ప్రాజెక్ట్కు సంబంధించిన పనిని నిర్వహించడానికి ఇబ్న్ బట్టూట స్ట్రీట్ లోనికి ట్రాఫిక్ మళ్ళింపు కొనసాగనుంది. రహదారి మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీ సీఈఓ ఇంజినీర్ మైతో బిన్ అడాయ్ మాట్లాడుతూ,"తనిఖీ 2 మరియు తనిఖీ 6 మధ్య అవసరమైన పనిని పూర్తి చేసే వరకు ఇబ్న్ బట్టాటా స్ట్రీట్ యొక్క ఒక దారి మూసివేయబడుతుంది. అందుకు ప్రత్యమ్నాయ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని తెలిపారు. రహదారి మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ 2020 ప్రాజెక్ట్ కోసం అవసరమైన ట్రాఫిక్ మళ్లింపుల కోసం రహదారి మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక పథకాన్ని రూపొందించింది, ఈ మార్గం వెంట వెళ్ళే అన్ని ప్రాంతాల్లో ఉన్న దశల్లో అమలు చేయబడుతుందని కనుక వాహనదారులు మరియు రహదారి వినియోగదారులు ట్రాఫిక్ మళ్లింపులకు శ్రద్ధ వహించాలని మైతో పిలుపునిచ్చారు, వారి భద్రతకు దిశాత్మక సంకేతాలకు అనుగుణంగా మరియు రద్దీని అడ్డుకోవడాన్ని నివారించారు. రూట్ 2020 ప్రాజెక్టు పూర్తి వరకు వారంలో 24 గంటలు అమలు కాబడుతుందని రహదారి మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ యొక్క ట్రాఫిక్ మరియు రోడ్స్ ఏజెన్సీ సీఈఓ ఇంజినీర్ మైతో బిన్ అడాయ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







