క్యూబాలో మిలిటరీ విమానం కూలి 8 మంది మృతి
- April 30, 2017
మిలిటరీ విమానం కూలి ఎనిమిది మంది మృతిచెందిన ఘటన క్యూబాలో చోటుచేసుకుంది. క్యూబా రాజధానిహవానాలోని ప్లాయా బరాకోవా విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఏఎన్-26 విమానం ఆర్టేమిసా ప్రావిన్స్ వద్ద ఓ పర్వతాన్ని ఢీకొని కుప్పకూలిపోయింది. దాంతో విమానంలోని ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద సమయంలో వాతావరణం బాగానే ఉందని.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు క్యూబా మిలిటరీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!









