అబుదాబిలో కొత్త టాక్సీ అద్దెలు ప్రకటన
- April 30, 2017
అబుదాబిలో టాక్సీ ఛార్జీల పెంపు గురించి 44 నిర్ణయం 2107 అబుదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జారీ చేసింది. దీని ప్రకారం పగటివేళ మీటర్ 5 దిర్హామ్ తో, రాత్రి సమయంలో 5 .50 దిర్హామ్ తో ప్రారంభమవుతుంది. కారు కదిలేటప్పుడు ఒక కిలోమీటర్ కు1: 80 చార్జీలు తీసుకొంటారు మరియు కారు కదిలనప్పుడు నిమిషానికి 50 ఫిల్స్ చార్జ్ వసూలు చేస్తారు. అలాగే పగటి సమయంలో కారు రిజర్వేషన్ కు ఛార్జ్ 4 దిర్హామ్ మరియు సాయంత్రం సమయంలో రిజర్వేషన్ కోసం ఛార్జ్ 5 దిర్హామ్ ఉంది. పగలు పనిచేసే సమయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి పని చేసే సమయంగా అమలుచేస్తారు.ఈ నిర్ణయం అబూదాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ముబారక్ అహ్మద్ అల్ ముహైరీ జారీ చేశారు. అదేవిధంగా అబుదాబి టాక్సీ ఛార్జీలు విమానాశ్రయాలలో కారు ప్రయాణం మొదలుపెట్టగానే మీటర్ పై కనీసం 25 దిర్హామ్ తో మొదలవుతుంది.మీటర్ పై కనీస ఛార్జీలు 12 దిర్హామ్ అధికారిక గెజిట్ లో ప్రచురణ తేదీ నుండి ఒక నెల తర్వాత ఈ నిర్ణయం అమలు చేయబడుతుంది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







