భారత్‌లో టర్కీ అధ్యక్షుడు 2రోజుల పర్యటన

- April 30, 2017 , by Maagulf
భారత్‌లో టర్కీ అధ్యక్షుడు 2రోజుల పర్యటన

టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ రెండురోజుల పర్యటన నిమిత్తం ఇవాళ భారత్‌కు రానున్నారు.. తన సతీమణితో కలిసి ఇవాళ న్యూఢిల్లీలో అడుగిడనున్న నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంటెలిజెన్స్‌ బ్యూరో భద్రతా సంస్థలను ఆదేశించింది.. టక్కీ అధ్యక్షుడికి ఐఎస్‌ఐఎస్‌ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల విషపయంలో ఎటువంటి ఆలసత్వం వద్ద ఐబి పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com