స్కూళ్ళలో రోబోటిక్స్ కార్యక్రమాల అభివృద్ధి
- October 04, 2015
సుప్రీం ఎడ్యుకేషన్ కౌన్సిల్, మయెర్స్క్ ఆయిల్ ఖతార్ (ఎంఓక్యూ), కాలేజ్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ కతార్ (సిఎన్ఏ-అ) మరియు ఖతార్ పెట్రోలియంతో ఎంఓయూ కుదుర్చుకుంది. స్కూళ్ళలో రోబోటిక్స్ ప్రోగ్రామ్ని అభివృద్ధి చేయడం ఈ ఎంఓయూ లక్ష్యం. 2012లో ఏర్పాటైన ఈ సరికొత్త విద్యా విధానం, విద్యార్థుల్లోని తెలివితేటల్ని వెలికి తీయడం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజీరింగ్ మరియు, మ్యాథ్స్ సబ్జెక్ట్లను సరికొత్తగా విద్యార్థులకు అర్థమయ్యేలా చేయడం వంటివాటిని టార్గెట్గా చేసుఉని రోబోటిక్స్ ఎడ్యుకేషన్ ఉద్దేశించబడింది. ఈ గో రోబోట్ ప్రోగ్రామ్లో 250 విద్యా సంస్థల నుంచి సుమారు 8000 మంది లబ్ది పొందారు. అక్టోబర్ 30, 31 తేదీల్లో వరల్డ్ రోబో ఒలింపియాడ్, ఖతార్ నేషనల్ రోబోట్ ఒలింపియాడ్ ఫైనల్స్ జరగనున్నాయి. ఎలిమెంటరీ, మిడిల్, సీనియర్ స్కూల్స్ విద్యార్థులు 450 టీములుగా ఏర్పడి, మొత్తం 1200 మంది స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్లో పాల్గొంటారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









