తెలుగుతేజం పీవీ సింధు బయెపిక్.. సోనూసూద్ నిర్మాత
- May 01, 2017
తెలుగుతేజం, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్ ఓ బయోపిక్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన సింధు జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఆమె జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎనిమిది నెలల నుంచి ఈ బయోపిక్ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మరో పక్క బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై బాలీవుడ్లో బయోపిక్ రాబోతోంది. రీల్ లైఫ్ సైనా పాత్రలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది.
తాజా వార్తలు
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..









