తెలుగుతేజం పీవీ సింధు బయెపిక్.. సోనూసూద్ నిర్మాత
- May 01, 2017
తెలుగుతేజం, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు జీవిత కథ ఆధారంగా నటుడు సోనూసూద్ ఓ బయోపిక్ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ మీడియా ద్వారా వెల్లడించారు. ఎందరో భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిన సింధు జీవితాన్ని వెండితెరపై చూపించబోతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఆమె జీవితం గురించి అందరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఎనిమిది నెలల నుంచి ఈ బయోపిక్ గురించి చర్చిస్తున్నామని త్వరలో నటీనటుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
మరో పక్క బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్పై బాలీవుడ్లో బయోపిక్ రాబోతోంది. రీల్ లైఫ్ సైనా పాత్రలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తోంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









