హత్యా నేరానికి పాల్పడ్డ మహిళ అరెస్ట్
- May 01, 2017
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు ఒమనీ మహిళను, హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు. సౌత్ బతినాలోని విలాయత్ ఆఫ్ బర్కాలో 23 ఏళ్ళ సిటిజన్ని నిందితురాలు హత్య చేసింది. ఫొటోలతో తనను బ్లాక్మెయిల్ చేస్తున్నందున ఆ వ్యక్తిని నిందితురాలు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఆ వ్యక్తితో నిందితురాలు సన్నిహితంగా మెలిగిందనీ, ఆ సమయంలో కొన్ని ప్రైవేట్ మూమెంట్స్ని ఆ వ్యక్తి ఫొటోల్లో బంధించి, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేశాడనీ, అతని బ్లాక్మెయిల్ పట్ల తీవ్ర మనోవేదనకు గురైన నిందితురాలు, సెటిల్మెంట్ కోసం ఇంటికి పిలిచి, కత్తితో పొడిచి చంపినట్లు పోలీసు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







