కూలిన విమానం, ముగ్గురి మృతి
- May 01, 2017
స్పెయిన్లో చిన్నపాటి విమానం కూలిన దుర్ఘటనలో జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మరణించారు. శనివారం ముచమీల్ పట్టణం నుంచి గ్రెనడాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు. గ్రెనడాకు 80 కిలో మీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో విమానం కూలినట్టు తెలిపారు.
మృతులను జర్మనీ వాసులుగా గుర్తించామని, ఆ దేశ కాన్సులేట్ కార్యాలయంతో సంప్రదిస్తున్నట్టు అధికారులు చెప్పారు. మరణించినవారు స్పెయిన్లో నివసించేవారా లేక టూరిస్టులా అన్న విషయం తెలియరాలేదని చెప్పారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







