తుపాకీ ధరించిన వ్యక్తి ఆయుధ సామగ్రి ఇంటిపై దాడి..ఒక పౌరుని హతం
- May 03, 2017
జెడ్డా:ఒక పౌరుడు స్వంతం చేసుకున్న ఇంటిలో సాయుధ దొంగతనంపై ఈస్ట్రన్ ప్రావిన్స్ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు, అక్కడ నేరస్తులు ఒకరిని కిడ్నాప్ చేసి మరొకరిని హతమార్చారు, ఆ తర్వాత సంఘటనా స్థలం నుండి పారిపోయారని ప్రాథమిక సమాచారం సేకరించారు. భద్రతా అధికారులు ఈ కేసులో అనుమానితులను వెన్నంటే అనుసరిస్తూనే ఉన్నారు.తూర్పు ప్రావిన్స్ పోలీస్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్లా జియాద్ అల్-రుకీతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 5:15 గంటలకు భద్రతా గస్తీ, సిహటంలోని పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ముసుగుతో, మెషిన్ గన్ ధరించిన సాయుధలైన వ్యక్తులు సిహత్లోని వ్యవసాయ క్షేత్రంలో ఒకరికి చెందిన ఒక ప్రైవేట్ రెస్ట్ హౌస్ స్వాధీనం చేసుకొని ఉన్నారు; వారు ఒక తుపాకీని పోలీసుల వద్ద నుంచి అపహరించారని తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. పోలీసులు కిడ్నపీకు ఉపయోగించ ఆ వాహనాన్ని గుర్తించడంతో, నేరస్థులు సంఘటనా స్థలంలోనే ఆ వాహనాన్ని వదిలి అక్కడ్నుంచి పారిపోయారు. కాగా ఆ అపహరించిన వాహనంలో కాల్చి చంపబడిన స్థితిలో ఒక వ్యక్తి మృతిదేహంను పోలీసులు కనుగొన్నారు. అవసరమైన చర్యలు పోలీసులచే తీసుకొని, ఆ నేరాలతో ప్రమేయం ఉన్నవారి ఉద్దేశాన్ని గుర్తించడానికి, తప్పిపోయిన వ్యక్తి యొక్క ఉనికిని గుర్తించడానికి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









