ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి
- May 03, 2017
ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దుల్జిజ్ బుధవారం మరణించినట్లు రాచరికపు న్యాయస్థానం (రాయల్ కోర్ట్ ) ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఇషా ప్రార్థన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుపుతారు.ప్రిన్స్ మిశల్ రాయల్ ఫ్యామిలీ లో సీనియర్ సభ్యుడు మరియు అల్లైజెన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండేవారు.1951 నుండి 1953 వరకు ఆయన రక్షణ మంత్రిగా దేశానికి సేవలు అందించారు. అదేవిధంగా, ఆయన1963 నుండి 1971 వరకు మక్కా ఎమిర్ గా సైతం ఆయన పని చేశారు. చివరిగా ప్రిన్స్ మిశల్ డిసెంబరు 2007 లో అఖిలెన్స్ కౌన్సిల్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నారు, ప్రిన్స్ మిశల్ మరణంతో సంతాపం తెలియచేసారు. రాజు అతని ద్వారా వ్యక్తపరిచిన ఉన్నత భావాలకు అల్ బషీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









