ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి
- May 03, 2017
ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దుల్జిజ్ బుధవారం మరణించినట్లు రాచరికపు న్యాయస్థానం (రాయల్ కోర్ట్ ) ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఇషా ప్రార్థన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుపుతారు.ప్రిన్స్ మిశల్ రాయల్ ఫ్యామిలీ లో సీనియర్ సభ్యుడు మరియు అల్లైజెన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండేవారు.1951 నుండి 1953 వరకు ఆయన రక్షణ మంత్రిగా దేశానికి సేవలు అందించారు. అదేవిధంగా, ఆయన1963 నుండి 1971 వరకు మక్కా ఎమిర్ గా సైతం ఆయన పని చేశారు. చివరిగా ప్రిన్స్ మిశల్ డిసెంబరు 2007 లో అఖిలెన్స్ కౌన్సిల్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నారు, ప్రిన్స్ మిశల్ మరణంతో సంతాపం తెలియచేసారు. రాజు అతని ద్వారా వ్యక్తపరిచిన ఉన్నత భావాలకు అల్ బషీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









