సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం

- May 03, 2017 , by Maagulf
సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం

 సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హసఖా రాష్ట్రంలో ఉన్న శరణార్థుల క్యాంపుపై మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దాంతో 46 మంది చనిపోయారు. మృతులలో 31 మంది పౌరులు ఉన్నట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. మంగళవారం ఇరాక్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలాఉంటే సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో టెలిఫోన్‌లో సంభాషించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com