సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం
- May 03, 2017
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హసఖా రాష్ట్రంలో ఉన్న శరణార్థుల క్యాంపుపై మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దాంతో 46 మంది చనిపోయారు. మృతులలో 31 మంది పౌరులు ఉన్నట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. మంగళవారం ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలాఉంటే సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో టెలిఫోన్లో సంభాషించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









