సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం
- May 03, 2017
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హసఖా రాష్ట్రంలో ఉన్న శరణార్థుల క్యాంపుపై మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దాంతో 46 మంది చనిపోయారు. మృతులలో 31 మంది పౌరులు ఉన్నట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. మంగళవారం ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలాఉంటే సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో టెలిఫోన్లో సంభాషించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







